COVID-19: చైనాను మళ్లీ చింపేస్తున్న వైరస్, చేసుకున్నోడికి చేసుకున్నంత, 20 వేల మంది క్వారంటైన్!
బీజింగ్/ న్యూఢిల్లీ: చేసుకున్నవాడికి చేసుకున్నంత అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. చైనా పరిస్థితి ఇప్పుడు అలాగే తయారైయ్యింది. కరోనా వైరస్ మహమ్మారి (COVID-19)ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన చైనాలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడే అవకాశం ఉండటంతో దాదాపు 20 వేల మందిని అక్కడి ప్రభుత్వం నిర్బంధించింది. కరోనా వైరస్ విషయంలో నిర్లక్షం చేసిన చైనా ఇప్పుడు ఆ దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతోంది. ప్రాణాలతో ఉన్న పాములు, కప్పులు మింగేస్తున్న చైనీలు ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారని స్థానిక మీడియా వెళ్లడించింది.
12 గ్రామాల్లో 20 వేల మంది
చైనాలోని షిజియాజువాంగ్ సమీపంలోని గావోచెంగ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కరోనా వైరస్ తో పాటు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. గావోచెంగ్ జిల్లాలోని 12 గ్రామాల్లోని 20, 000 మంది పౌరులు వారి ప్రాంతాల నుంచి బయటకు వెళ్లకుండా అధికారులు నిర్బంధించారు. వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా స్థానిక ప్రజలను నిర్బంధించారని చైనా స్టేట్ మీడియా తెలిపింది.
ముందు జాగ్రత్త మిత్రమా
కరోనా
వైరస్
ఉన్న
వ్యక్తులు,
వైరస్
లేని
వ్యక్తుల
మద్య
సంబంధాలు
కట్టడి
చెయ్యడానికి,
అంటు
వ్యాధులు
వ్యాపించకుండా
చూడటానికి
12
గ్రామాల
ప్రజలను
సైట్లలోని
క్వారంటైన్లలో
నిర్బంధించారని
చైనా
జాతీయ
ఆరోగ్య
కమిషన్
(NHC)
అధికారి
టాంగ్
జావోహై
చెప్పారని
స్థానిక
మీడియా
తెలిపింది.
ముందుజాగ్రత్త
చర్యలో
భాగంగా
అంటువ్యాధులు
వ్యాపించకుండా
చూడటానికి
ఇలా
చేశారని
చైనా
మీడియా
చెప్పుకోస్తోంది.
చైనా హెబీ ప్రావిన్స్
చైనాలోని
షిబియాజువాంగ్
రాజధాని
అయిన
హెబీ
ప్రావిన్స్
ప్రాంతం
ఇప్పుడు
వైరస్
కు
కేంద్రబింధువుగా
మారిందని
స్థానిక
ఆరోగ్య
శాఖ
అధికారులు
గుర్తించారు.
మొత్తం
138
కోవిడ్
కేసులు
నమోదు
కాగా
వాటిలో
14
కేసులు
షిజియాజువాంగ్
ప్రాంతంలో
నమోదు
అయ్యాయని,
అందుకే
ఇలాంటి
చర్యలు
తీసుకున్నామని
హెబీవైస్
గవర్నర్
జు
జియాన్
పీ
స్పష్టం
చేశారు.
17 లక్షల మందికి పరీక్షలు
హెబీ
ప్రావిన్స్
ప్రాంతంలో
మంగళవారానికి
17
లక్షల
మందికి
వైద్యపరీక్షలు
మగిశాయని,
ఆదివారం
రెండో
రౌండ్
పరీక్షలు
మళ్లీ
మొదలౌతాయని
స్థానిక
ఆరోగ్య
శాఖ
అధికారులు
తెలిపారని
చైనా
మీడియా
తెలిపింది.
హెబీ
ప్రావిన్స్
ప్రాంతంలో
రెండు
రోజుల
క్రితం
కరోనా
వైరస్
దెబ్బతో
ఓ
వ్యక్తి
చనిపోయాడని
స్థానిక
అధికారులు
తెలిపారు.
హెబీ
ప్రావిన్స్
ప్రాంతంలో
33
హెక్టార్లలో
3,
000
తాత్కాలిక
వార్డులు
ఏర్పాటు
చేసి
స్థానిక
ప్రజలను
బయటకు
వెళ్లకుండా
నిర్బంధించి
వైరస్
ను
కట్టడి
చెయ్యడానికి
చైనా
ప్రభుత్వం
ప్రయత్నాలు
చేస్తోందని
స్థానిక
మీడియా
ద్వారా
వెలుగు
చూసింది.