వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రైస్తవులు వెళుతున్న బస్సుపై ఉగ్ర కాల్పులు: ఏడుగురు మృతి, 16మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టు రాజధాని కైరోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ క్రైస్తువల బృందం వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 16మందికి గాయాలయ్యాయి.

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే ఆరుగురున్నారు. చర్చి నుంచి వీరంతా తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కైరోలోని మినిమియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Egypt: 7 killed, 16 injured in attack on bus near Coptic Christian monastery

ఘటనపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. కాగా, ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

English summary
At least seven people killed, 16 injured in an attack on a bus heading towards Coptic monastery in Egypt, reports Reuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X