వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సుపై గన్ మెన్ కాల్పులు, 23 మంది మృతి, 25 మందికి గాయాలు

ఈజిప్టులో ఓ బస్సుపై గన్ మెన్ విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి స్టేట్ టీవి వెల్లడించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్టులో ఓ బస్సుపై గన్ మెన్ విచక్షణరహితంగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారని అక్కడి స్టేట్ టీవి వెల్లడించింది.

శుక్రవారం నాడు మిన్యా ఫ్రావిన్స్ లోని సెయింట్ శామ్యూల్ మోనస్టీ నుండి బయలుదేరిన బస్సుపై కాల్పులు జరిగాయి. దాడిని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ కూడ దృవీకరించింది. మృతుల సంఖ్య పెరిగేయ అవకాశం ఉంది. కాల్పులు జరిగిన వ్యక్తి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Egypt: Gunmen attack Coptic Christians, at least 23 dead

గత నెల ఈజిప్టులోని రెండు ప్రముఖ చర్చిలపై గంటల వ్యవధిలోనే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు ఆత్మాహుతి దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈస్టర్ పండుగకు వారం ముందే ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 47 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

English summary
Egyptian state TV says 23 people were killed and 25 wounded in an attack by gunmen on a bus carrying Coptic Christians south of Cairo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X