వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ ఖాతాల హ్యాక్: 29మిలియన్ యూజర్లపై ప్రభావం

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: గత నెలలో 29 మిలియన్ల మంది యూజర్ల డేటా దొంగలించబడం లేదా పరిశీలించడం జరిగిందని ఫేస్‌బుక్ ప్రకటించింది. ఆ సైబర్ దాడిలో సుమారు 50మిలియన్ల యూజర్ల ఖాతాలపై ప్రభావం చూపిందని తెలిపింది.

 Facebook Says Hackers Accessed Data Of 29 Million Users

ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్ లాగ్ బ్యాక్ అయ్యిందని వెల్లడించింది. ఈ సైబర్ దాడి వల్ల కొంత మంది యూజర్లపై ప్రభావం చూపిందని తెలిపింది. దీనిపై పర్యవేక్షిస్తున్నామని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ గై రోసెన్ వెల్లడించారు.

గత కొంత కాలం క్రితం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు కూడా చాలా మంది యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగలించారు. కొందరు విశ్లేషకులు ఫేస్‌బుక్ ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచిస్తుండగా, మరికొందరు ఖాతాలను మూసివేస్తే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

English summary
Facebook says hackers accessed personal data of 29 million users in a breach disclosed late last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X