వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫ్రాన్స్ స్కూల్లో కాల్పులు, ప్యారిస్లో పేలిన లెటర్ బాంబు
ప్యారిస్: ఫ్రాన్స్లోని గ్రేస్ పట్టణంలో ఓ పాఠశాలలో కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మొత్తం ముగ్గురు సాయుధులు ఈ కాల్పులకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. కాల్పుల నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.
మరోవైపు, ఫ్రాన్సులోని ఐఎంఎఫ్ కార్యాలయంలో కూడా లెటర్ బాంబు పేలింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సెర్చ్ చేశారు. 2015లో ప్యారిస్లో దాడి జరిగిన విషయం తెలిసిందే.
Comments
English summary
A gunman burst into the Tocqueville high school and started firing today, according to sources. Officials are still trying to determine whether there are any casualties.
Story first published: Thursday, March 16, 2017, 19:23 [IST]