వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనం

ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఏడు మెజార్టీ ముస్లీం దేశాల పైన ఉక్కుపాదం మోపిన ట్రంప్.. తాజాగా హెచ్1బీ వీసాదారులకు ఝలక్ ఇచ్చారు. కొత్త ఐటీ సవరణ చట్టాన్ని అమెరికా సభలో ప్రవేశపెట్టారు.

<strong>ట్రంప్ 'డబుల్' షాక్: ఎంతమంది మనోళ్లపై ప్రభావం, వారి మాటేమిటి?</strong>ట్రంప్ 'డబుల్' షాక్: ఎంతమంది మనోళ్లపై ప్రభావం, వారి మాటేమిటి?

హెచ్1బీ వీసాదారులకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. అమెరికన్లకే ఉద్యోగాలలో తొలి ప్రాధాన్యత అని ట్రంప్ ఎన్నికల సమయంలో నినదించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

H-1B reform bill introduced in US House of Representatives

ఇందులో భాగంగా ఐటీ కంపెనీలకు కొత్త వేతన చట్టాన్ని తీసుకు వచ్చారు. హెచ్1బీ వీసాదారులకు కనీస వేతనం లక్షా 30వేల డాలర్లు ఉండాలని చట్టంలో ఉంది. ఈ బిల్లుతో భారత ఐటీ కంపెనీల పైన దెబ్బ పడనుంది. ఈ బిల్లు నేపథ్యంలో ఇప్పటికే భారత్ ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి.

English summary
A legislation has been introduced in the US House of Representatives, which among other things calls for more than doubling the minimum salary of H-1B visa holders to USD 130,000, making it difficult for firms to use the programme to replace American employees with foreign workers, including from India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X