ట్రంప్ ఆగ్రహానికి గురైనా అనుహ్యంగా ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగింది
అమెరికా:ఎన్నికల సమయంతో పాటు, అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకొన్నప్పటికీ తన కవరేజీ సరిగా లేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పెద్ద ఎత్తున పాఠకులను కోల్పోవాల్సి వస్తోందని ట్రంప్ విమర్శలు గుప్పించాడు.వారం రోజుల్లో న్యూయార్క్ టైమ్స్ పత్రికపై ట్రంప్ విమర్శల దాడి చేశాడు.
అవకాశం వచ్చినప్పుడల్లా న్యూయార్క్ ైమ్స్ పత్రికపై ట్రంప్ విరుచుకుపడ్డారు. వారంలో ఆరు దఫాలు పత్రికపై విమర్శలు చేశాడు. ట్వీట్ల వర్షం కురిపించాడు.అయితే తమ పత్రికకు పాఠకుల సంఖ్య పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రకటించింది. డిజిట్ న్యూస్ ప్రొడక్ట్స్ తో పాటు పత్రిక సర్క్యులేషన్ కూడ 41 వేలు పెరిగిందని ప్రకటించింది.

2011 తర్వాత అత్యధికంగా సర్క్యులేషన్ పెరిగిందని ఆ పత్రిక ప్రకటించింది.తొలి మూడుమాసాల్లో ఈ పత్రిక భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. కాని, ఇటీవల మాత్రం అత్యధికంగా సర్క్యులేషన్ పెరిగిందన పత్రిక ప్రకటించింది.1,16 లక్షల మంది కొత్త పాఠకులతో 13 మిలియన్ సభ్యత్వాలకు చేరుకొన్నట్టు పత్రిక ప్రకటించింది.
ఎన్నికల్లో తనకు సక్రమంగా కవరేజీ ఇవ్వని ఓ పత్రికపై డొనాల్డ్ ట్రంప్ విమర్శల వర్షం కురిపించాడు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ పత్రిక సర్క్యులేషన్ తగ్గుతోందని ట్రంప్ చెప్పాడు. కాని, ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పత్రిక సర్క్యులేషన్ పెరిగింది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications