వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబులతో దద్దరిల్లిన బాగ్దాద్, 64 మంది మృతి : ఐఎస్ఐఎస్ పనే

|
Google Oneindia TeluguNews

ఇరాక్ రాజధాని బాగ్దాద్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ భారీ పేలుడు ధాటికి బాగ్దాద్ లో పెను విధ్వంసం సంభవించింది. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ లో పేలుళ్లు సంభవించడంతో.. ప్రాణ నష్టం భారీగా జరిగింది. మొత్తం 64 మంది ఈ బాంబు పేలుళ్లకు తునా తనకలైపోయారు.

Iraq Bomb Blast

మార్కెట్ పరిధిలోని ఓ బ్యూటీ సెలూన్ వద్ద నిలిపి ఉంచిన కారు అకస్మాత్తుగా పేలింది. పేలుళ్ల ప్రమాదంతో 64 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరో 87 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయినవారిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. అయితే ఈ దారుణానికి ఒడిగట్టింది తామేనని ప్రకటించుకుంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐఎస్ఐఎస్). కాగా.. గాయపడ్డవారితో మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

English summary
Iraqi officials have raised the death toll from a car bombing in a commercial area in a predominantly Shiite neighbourhood of Baghdad to at least 64 people killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X