వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ ఘాతుకం: ఉపవాసం ఉండలేదని ఉరితీశారు

|
Google Oneindia TeluguNews

బీరూట్: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ తన అరాచకాలను కొనసాగిస్తోంది. రంజాన్ వేళ్లల్లో ఉపవాసం ఉండలేదని ఆగ్రహించిన.. ఉగ్రవాదులు ఓ ఇద్దరు యువకులను ఉరితీసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఈ దారుణ ఘటన బీరూట్ డైయిర్ ఈజోర్ ప్రావిన్స్ లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

ఈ మేరకు సిరియాకు చెందిన మానవహక్కుల సంఘం పర్యవేక్షకులు మంగళవారం వెల్లడించారు. ఈ ఇద్దరు ముస్లిం యువకులు 18 ఏళ్ల కంటే చిన్నవారేనని తెలిపారు. రంజాన్ నియమనిబంధనలకు విరుద్ధంగా ఆహారం తీసుకున్నారనే నెపంతో ఇద్దరు యువకులను ఉగ్రవాదులు ఉరితీశారని చెప్పారు.

Islamic State group hangs two boys for eating in Ramadan

ముస్లిం పవిత్ర మాసం రంజాన్ గత గురువారం ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆ మాసంలో ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం తీసుకోకుండా ఉంటారన్న విషయం తెలిసిందే.

అయితే ఆ ఇద్దరు యువకులు రంజాన్ నియమ నిబంధనలను అత్రికమించడంతో ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. రంజాన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఐఎస్ ముస్లింలను హెచ్చరించింది.

English summary
The Islamic State group has hanged two youths after accusing them of eating during daylight hours in the Muslim fasting month of Ramadan, the Syrian Observatory of Human Rights said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X