వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌలాలంపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం: 23 మంది టీచర్లు, విద్యార్థులు మృతి

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాలలో జరిగిన ఆ మాదంలో సుమారు 25 మంది సజీవ దహనమయ్యారు.

|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాలలో జరిగిన ఆ మాదంలో సుమారు 25 మంది సజీవ దహనమయ్యారు.

మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపు వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Kuala Lumpur school fire kills students and teachers

ఉపాధ్యాయులు, విద్యార్థులు 23 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సంతాపం వ్యక్తం చేశారు.

English summary
At least 25 students and teachers have been killed in a fire at a religious school in the Malaysian capital Kuala Lumpur, officials say. The fire at the Tahfiz Darul Quran Ittifaqiyah broke out in the early hours of the morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X