వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్లో సహాయక చర్యల్లో: దటీజ్ మనీషా కోయిరాలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండు: బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ప్రస్తుతం తన దేశమైన నేపాల్లో సహాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నేపాల్ రాజధాని ఖాట్మాండుతో పాటు పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

తన దేశంలో వచ్చి భూకంపంపై ఆమె అప్పుడే కదలిపోయారు. తన దేశానికి వెంటనే సహకరించిన ప్రధాని మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఆమె తన దేశంలో భూకంప సహాయక పనుల్లో నిమగ్నమయ్యారు.

Manisha Koirala's Facebook account hacked

కాగా, మనీషా కొయిరాల ఫేస్‌బుక్‌ హ్యాకింగ్‌కి గురయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆమె గురువారం వెల్లడించారు. తన ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఎవరికైనా సందేశాలు వస్తే వాటిని చూడొద్దని, అవి తాను పంపడం లేదని, నా ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని ఆమె పేర్కొన్నారు.

సామాజిక అనుసంధాన వేదికల్లో ఆమె చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తన అభిమానులకు చేరవేస్తుంటారు. ఆమె చివరిగా రామ్‌ గోపాల్‌ వర్మ సినిమా భూత్‌ రిటర్న్స్‌లో నటించారు.

English summary
Manisha, who was last seen in Ram Gopal Varma's 3D horror "Bhoot Returns", is currently busy with the relief work in her native country Nepal, which was hit by a devastating earthquake in April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X