ఫోర్బ్స్ చనిపోయిన జాబితా: నెంబర్ వన్ జాక్సన్
న్యూఢిల్లీ: చనిపోయి ఐదేళ్లు గడిచినా పాప్ స్టార్ మైఖెల్ జాక్సన్ ఆదాయానికి ఢోకా లేదు. ఆయన ఎస్టేట్, ఆల్బమ్లతో ఇప్పటికే 141 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో మైఖేల్ జాక్సన్ నెంబర్ వన్గా నిలిచారు.
దీంతో ఫోర్బ్స్ కీర్తిశేషుల జాబితాలో రెండోసారీ ఆయనే అగ్రస్థానంలో నిలిచారని ఫోర్బ్స్ బుధవారం వెల్లడించింది. రెండో స్థానంలో ఎల్విస్ ప్రెస్లీ ఉన్నారు. 1977లో చనిపోయిన ఆయన పేరు మీద ఇప్పటికీ 55 మిలియన్ డాలర్ల సంపాదన వస్తోంది.

తృతీయ స్థానంలో కార్టూనిస్ట్, పీనట్ కామిక్ సృష్టి కర్త ఛార్లెస్ షుల్జ్ ఉన్నారు. ఆయన పేరిట ఎటా 40 మిలియన్ డాలర్ల సంపాదన సమకూరుతోంది. దీంతో వీరు ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications