తల్లుల్నీచంపాలి, రక్తంతో..: ఊగిపోయిన మహిళా ఎంపీ
గాజా: ప్రముఖ ఇజ్రాయెల్ మహిళా పార్లమెంటు సభ్యురాలు ఒకరు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు చెందిన టెర్రరిస్టుల తల్లులను కూడా చంపాలని ఆమె అభిప్రాయపడ్డారు.
జూవిష్ హోమ్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ అయిన అయెలెట్ షేక్డ్.. తీవ్రవాదులకు జన్మనిస్తునన్ తల్లిదండ్రులను కూడా చంపాలన్నారు.
టెర్రరిస్టులను చంపాలని, వారి ఇళ్లను నేలమట్టం చేయాలన్నారు. వారంతా తమ శత్రువులన్నారు. తమ చేతులు వారి రక్తంతో నిండిపోవాలన్నారు. ఇది చనిపోయిన టెర్రరిస్టుల తల్లులకు కూడా వర్తిస్తుందన్నారు.
అయెలెట్ షేక్డ్
ప్రముఖ ఇజ్రాయెల్ మహిళా పార్లమెంటు సభ్యురాలు ఒకరు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు చెందిన టెర్రరిస్టుల తల్లులను కూడా చంపాలని ఆమె అభిప్రాయపడ్డారు.
అయెలెట్ షేక్డ్
జూవిష్ హోమ్ పార్టీకి చెందిన మహిళా ఎంపీ అయిన అయెలెట్ షేక్డ్.. తీవ్రవాదులకు జన్మనిస్తునన్ తల్లిదండ్రులను కూడా చంపాలన్నారు.
అయెలెట్ షేక్డ్
టెర్రరిస్టులను చంపాలని, వారి ఇళ్లను నేలమట్టం చేయాలన్నారు. వారంతా తమ శత్రువులన్నారు. తమ చేతులు వారి రక్తంతో నిండిపోవాలన్నారు. ఇది చనిపోయిన టెర్రరిస్టుల తల్లులకు కూడా వర్తిస్తుందన్నారు.
అయెలెట్ షేక్డ్
అయెలెట్ షెక్డ్ వ్యాఖ్యల పైన తుర్కిష్ ప్రీమియర్ స్పందించింది. గాజా పైన ఇజ్రాయెల్ పాలసీ హిట్లర్కు భిన్నంగా ఏం లేదని వ్యాఖ్యానించారు.
అయెలెట్ షేక్డ్
తయ్యిప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ.. ఓ మహిళ, ఇజ్రాయెల్ పార్లమెంటు మెంబర్ ఒకరు పాలస్తీనా వారి తల్లులను కూడా చంపాలని చెప్పారని, అప్పుడు హిట్లర్ మెంటాలిటీకి, ఈ మెంటాలాటికీ తేడా ఏమిటని ప్రశ్నించారు.