వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడితో కలిసి బెడ్ రూంలో తల్లి: చూశారని బిడ్డల్ని చంపించింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

కైరో: ఈజిప్ట్ దేశంలో దారుణం జరిగింది. ఓ తల్లి, ప్రియుడితో కలిసి తన ఇద్దరు పిల్లలను చంపేసింది. సదరు ప్రియుడితో కలిసి తాను ఇంట్లో ఉండగా వారు చూసినందుకు ఆమె వారిని చంపేసింది. సమాచారం మేరకు.. నజత్ అనే 31 ఏల్ల వయస్సు గల మహిళ తన తప్పును పోలీసుల ఎదుట అంగీకరించింది.

ఇద్దరి పిల్లలను చంపేయాలని తన ప్రియుడికి సూచించింది. తాము కలిసి ఉండగా చూసిన తన ఏడేళ్ల కూతురు, అయిదేళ్ల కొడుకును చంపాలని సూచించింది. ఆ పిల్లలిద్దరు కూడా తల్లిని, ఆమె ప్రియుడిని కైరోలో గల తమ అపార్టుమెంటులోని ఇంటి బెడ్ రూంలో ఉండగా చూశారు.

mum lets lover kill her two children

ఆమె ప్రియుడు.. కొడుకు గొంతు కోసినప్పుడు అతను హెచ్చరించాడు. తాను తన తండ్రికి, ఇంటి దగ్గరలో ఉన్న అంకుల్‌కు చెబుతానని చెప్పాడని తెలుస్తోంది. నిద్రలో ఉన్న తన కూతురు లేచి, ఏం జరుగుతోందో చూసిందని నిందితురాలైన మహిళ చెప్పిందని, ఈ సమయంలో తన కూతురును మౌనంగా ఉంచేలా చూడాలని తన ప్రియుడికి చెప్పిందని పోలీసులు తెలిపారని సమాచారం.

English summary
mum lets lover kill her two children
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X