మాతో పెట్టుకొంటే అమెరికా శవాలగుట్టే: ఉ.కొరియా వార్నింగ్
ప్యాంగ్యాంగ్: తమతో యుద్దం చేస్తే అమెరికా శవాల గుట్టగా మారుతోందని ఉత్తరకొరియా ప్రకటించింది.అమెరికా తన సమాధిని తానే తవ్వుకుంటోందని ఉత్తరకొరియా అధికారిక పత్రిక అయిన రోడాంగ్ విమర్శించింది.
అమెరికా తీరుపై ఉత్తరకొరియా అధికారిక పత్రిక రోడాంగ్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అమెరికా ఒకవైపు చర్చల పేరుతో శాంతిమంత్రం పఠిస్తూనే మరోవైపు రెచ్చగొట్టే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందని విమర్శించింది.

అమెరికాను తుదముట్టించగలిగే హోడ్రోజన్ బాంబు ప్రయోగం విజయవంతమైందని దాంతో అమెరికాకు చెమటలు పడుతున్నాయని రోడాంగ్ విమర్శిస్తోంది. అమెరికాను తుదముట్టించేందుకు ఒక్క హోడ్రోజన్ బాంబు చాలునని రోడాంగ్ అభిప్రాయపడింది.
దక్షిణకొరియాను పావుగా వాడుకుని అమెరికా తమ దేశంపై దాడి చేసేందుకు పన్నాగలు పన్నుతోందని అవేవి ఫలించబోవని స్పష్టం చేస్తోంది. ఉత్తరకొరియాను ఎప్పుడూ ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడికి తాము ప్రయోగించే హోడ్రోజన్ బాంబు సమాధానం చెబుతుందని ప్రకటించింది.
-
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్తో గ్లోబల్ స్టార్గా..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..












Click it and Unblock the Notifications