వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ యూనివర్సిటీపై ఉగ్రదాడి: 9మంది మృతి, 32మందికి గాయాలు(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో శుక్రవారం ఉదయం ఉగ్రవాడి కలకలం రేపింది. పెషావర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోకి ముగ్గరు ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.

ఈ ఘటనలో 9మంది మృతి చెందగా, 32మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో అత్యవసర పరిస్థితిని విధించారు. విశ్వవిద్యాలయంలో వంద మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో పెషావర్ పాఠశాలలో జరిగిన ఉగ్రదాడిలో 100మందికిపైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే.

English summary
At least four people have been wounded in after suspected militants opened fire at the Agriculture Directorate on University Road in Peshawar on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X