వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రత
మెండీ: న్యూగునివాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రత నమోదైంది. సోమవారం తెల్లవారు జామునే ఈ ప్రమాదం వాటిల్లింది. భూకంపకేంద్రం భూమి లోపల 35 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
దక్షిణ హైలాండ్కు రాజధాని ప్రాంతంగా ఉన్న మెండీకి సమీపంలో భూకంపం వాటిల్లింది. ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది జనాభా నివసిస్తున్నారు.
భూకంప తీవ్రతతో స్థానికులు భయాందోళనలు చెందారు. ఇళ్ళలో నుండి పరుగులు తీశారు.సుమారు 40 సెకండ్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
Comments
English summary
Powerful aftershocks continue to rock Papua New Guinea after a magnitude-7.5 earthquake struck the country's southern highlands.
Story first published: Monday, February 26, 2018, 7:18 [IST]