గాల్వాన్ వ్యాలీ నుంచి వెనక్కి చైనా సైన్యం, ఇవిగో ఉపగ్రహ చిత్రాలు, జూన్ 28కి జూలై 6కి తేడా...
భారత్-చైనా మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ నుంచి చైనా దళాలు క్రమంగా వెనక్కి వెళుతున్నాయి. గత నెల 28వ తేదీన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉన్నట్టు శాటిలైట్ చిత్రాలలో స్పష్టంగా కనిపించింది. కానీ ఈ నెల 6వ తేదీన తీసిన శాటిలైట్ చిత్రాలలో మాత్రం పీఎల్ఏ ఆర్మీ జాడ కనిపించలేదు. ఆ చిత్రాలను 'ఇండియా టుడే' విడుదల చేశాయి. సైనికులే కాదు టెంట్లు, వాహనాలు, గుడారాలు కూడా పీపీ 14 వద్ద చైనా దళాలు తీసివేశాయి.

మాక్సర్ టెక్నాలజీస్ వరల్డ్ వ్యూ 3 ఉపగ్రహం చిత్రాలను ఇండియా టుడేతో పంచుకున్నది. గాల్వాన్ నది పొంగిపొర్లుతున్నందున ఇదివరకు పీపీ 14 రహదారులను చైనా పున:నిర్మించిన సంగతి తెలిసిందే. రోడ్లు పాడవడంతో రీ కన్ స్ట్రక్షన్ చేసింది. అయితే ప్రస్తుతం అలాంటి నిర్మాణాలు కూడా కనిపించడం లేదు. జూన్ 15వ తేదీన జరిగిన ఘర్షణ తర్వాత చైనా ఈ పాయింట్ వద్ద తన ఆర్మీని భారీగా మొహరించింది. గుడారాలు వేసి, వాహనాల్లో సైనికులను పంపించింది.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications