వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈశాన్య చైనాలో కత్తితో ప్రజలపై దాడి చేసిన వ్యక్తి, ఏడుగురు మృతి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా మ్యాప్

ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఒక వ్యక్తి కత్తితో ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

లియోనింగ్ ప్రావిన్స్‌లోని కైయువాన్ అనే చిన్న పట్టణంలో జరిగిన ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారని, ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.

English summary
seven killed after a man attacked with sword in North East China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X