విద్యార్థి మహిళా మ్యాథ్స్ టీచర్ను కొట్టి చంపేశాడు!

ఈ ఉపాధ్యాయురాలు అంటే విద్యార్థులకు గౌరవం, అభిమానం. ఆమె ఇంటికి రాకపోవడంతో ఫిర్యాదు అందిందని ఎసెక్స్ జిల్లా అటార్నీ తెలిపారు. అయితే పాఠశాల రెండో అంతస్తులోని బాత్ రూంలో రక్తం మరకలు కనిపించాయి. ఉపాధ్యాయురాలి మృతదేహం పాఠశాల వెనుక భాగంలో కనిపించింది.
ఉపాధ్యాయురాలి మృతికి సంబంధించిన వివరాలు పలుచోట్ల సిసి కెమెరాల్లో లభించాయి. వీటి ఆధారంగా ఫిలిప్ చిస్మ్ అనే విద్యార్థిని అరెస్టు చేశారు.
అయితే అతడు ఆమెను ఎందుకు చంపాడన్నది తెలియరాలేదు. అతనిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. అతను ఉపాధ్యాయురాలిని దారుణంగా కొట్టి చంపాడట.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications