వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాము మాంసం కోసం ఆ గ్రామస్థులు ఏం చేశారంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బోర్నియా: పామలు మాంసానికి అలవాటు పడిన వారు కొండచిలువలను కోసి కూర వండుకొని తిన్నారు. ఈ ఘటన మలేసియాలోని బొర్నియా ద్వీపంలో చోటు చేసుకొంది.పాముల మాంసానికి అలవాటుపడిన ఆ గ్రామస్థులు పాముల వేటకు బయలుదేరితే వారికి పాములే రోడ్డు పక్కన కన్పించాయి.

పాముల వేటకు బయలుదేరిన గ్రామస్థులకు రోడ్డు పక్కనే వింత శబ్దం రావడంతో నిశితంగా పరిశీలించారు. కూలిపోయిన చెట్టు దుంగ నుంచి శబ్దం వస్తుండటాన్ని గమనించారు. కొండచిలువ దుంగలో ఉందని అనుమానం రావడంతో.. వెంట తెచ్చుకున్న రంపంతో దుంగను మధ్యలోకి కోశారు.

 Tiny male python and the massive 20ft female he was mating with are killed by hungry villagers and chopped up to be cooked in a STIR FRY

రెండు కొండచిలువలు పెనవేసుకొని ఉండడాన్ని వారు గుర్తించారు. దీంతో పాములను విడదీసి తుపాకీతో కాల్చి చంపేశారు.ట్రక్కులో వాటిని గ్రామానికి తరలించారు. అనంతరం గ్రామంలోని మహిళలు అందరూ కలసి రెండు కొండచిలువలను ముక్కలుగా కోశారు.

స్థానిక ఆచారం ప్రకారం.. కొండచిలువలను మంటపై కాల్చారు. కొండచిలువల మాంసంతో పాటు సంప్రదాయ వంటకాలతో కలసి భోజనం చేశారు. ఒక్కసారి వేటకు వెళ్తే వచ్చే పాముల ఆహారంతో కొన్ని రోజుల పాటు గ్రామస్థులు జీవిస్తారని గ్రామ పెద్ద ఒకరు తెలిపారు.

English summary
A massive 20 foot female python and the tiny male it was mating with were killed by hungry villagers who chopped up the creatures and cooked them in a stir fry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X