వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రక్కు బీభత్సం: 12మంది మృతి, 50మందికి గాయాలు

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌ చేసుకుందామని మార్కెట్‌కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.

|
Google Oneindia TeluguNews

బెర్లిన్‌: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా షాపింగ్‌ చేసుకుందామని మార్కెట్‌కి వచ్చిన వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 12మంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.

Truck runs into Berlin's Christmas market: Death toll rises to 12

మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. బెర్లిన్‌లోని కైసెర్‌ విల్హెమ్‌ మెమోరియల్‌ చర్చికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిస్మస్‌ పండుగ సమీపిస్తుండంతో మార్కెట్‌ అంతా పర్యాటకులు, స్థానికులతో రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

English summary
At least 12 persons were killed after a truck rammed into a crowded Christmas market in Central Berlin on Monday evening. Several others were injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X