వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమర్జెన్సీ మీటింగ్ : సిరియా స్థితిగతులపై ఐరాస కీలక భేటీ

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : సిరియా వైమానిక దాడులపై చర్చించేందుకు నేడు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యంత కీలక సమావేశం జరగనుంది. అలెప్పోలో ఉన్న 990 మంది సంఘవిద్రోహులను మట్టుపెట్టేందుకు అమాయకులైన 2,75,000 మంది అమాయకుల ప్రాణాలో చెలగాటమాడుతున్నారంటూ సిరియా ప్రత్యేక రాయబారి స్టఫాన్ డీ మిస్తుర వాపోయారు.

Syria

కాగా, ఇప్పటికే అమెరికా, రష్యా వైమానిక దాడులతో అలెప్పో నగరం తీవ్రంగా ప్రభావితమైంది. అలెప్పోలో ఉన్న ఉద్రిక్తతలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చి ఘర్షణ పరిస్థితిని వెంటనే రూపుమాపాల్సిన అవసరముందని స్టఫాన్ ఢీ ఐరాసకు విన్నవించారు. తాజా సమావేశంలో దాడుల ను నిలిపేయడానికి ఓ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస ప్రవేశపెట్టవచ్చునన్న వాదనలు వినిపిపస్తున్నప్పటికీ.. దాడులు ఆపేందుకు రష్యా అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే.

English summary
The UN Security Council held a closed-door emergency meeting on Syria Friday, one day after U.N. envoy Staffan de Mistura warned that the lives of some 275,000 people were hanging in the balance as the Russian and Syrian government air bombardment of Aleppo continued unabated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X