మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్: ఏమిటీ అమెరికా బాంబు? ఢిల్లీపై పడితే..!?
ఆప్గనిస్తాన్లోని ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబు దాడి వల్ల ఐసిస్కు పెద్ద దెబ్బ తగిలింది. 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని మదర్ ఆప్ ఆల్ బాంబ్స్ అంటారు.
న్యూఢిల్లీ: ఆప్గనిస్తాన్లోని ఐసిస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును జారవిడిచింది. ఈ బాంబు దాడి వల్ల ఐసిస్కు పెద్ద దెబ్బ తగిలింది. 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని మదర్ ఆప్ ఆల్ బాంబ్స్ అంటారు.
అతిపెద్ద బాంబు: ఐసిస్కు పెద్ద దెబ్బ, 'ట్రంప్! పాక్లోను దాడి చేయండి'
ఈ బాంబు గురించి..
-
ఇది
నాన్
న్యూక్లియర్
అతి
పెద్ద
బాంబు.
దీనిని
అల్బర్డ్
ఎల్
వీమోర్స్ట్
డెవలప్
చేశారు.
-
ఈ
బాంబును
తొలిసారి
2003లో
టెస్ట్
చేశారు.
ఫ్లోరిడాలోని
ఎగ్లిన్
ఎయిర్
ఫోర్స్
బేస్లో
పరీక్షించారు.
-
నాన్
న్యూక్లియర్
బాంబులలోని
అతి
ప్రమాదకరమైన
బాంబు
ఇది.
కాబట్టి
దీనిని
మదర్
ఆఫ్
ఆల్
బాంబ్స్
అంటారు.
-
ఈ
బాంబు
ఎక్కడైతే
బ్లాస్ట్
అవుతుందో
అక్కడి
నుంచి
20
మైళ్ల
వరకు
దాని
స్మోక్
కమ్ముకుంటుంది.
-
ఇది
21,600
పౌండ్ల
బరువు
ఉంటుంది.
దీని
విలువ
16
మిలియన్
డాలర్లు.
-
ఇరాక్
ఆర్మీ
పైన
విజయం
సాధించేందుకు
తొలిసారి
దీనిని
తీసుకు
వచ్చారు.
సద్దాం
హుస్సేన్ను
టార్గెట్
చేసేందుకు
డిజైన్
చేశారు.
-
సులభంగా
వెళ్లలేని
గుహలు
తదితర
ప్రాంతాలలో
దాడి
చేయడానికి
ఉపయోగపడుతుంది.
ఢిల్లీలో పడితే పరిస్థితి ఏమిటి?
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద న్యూక్లియేతర బాంబు జీబీయూ43-బీ ఎంవోఏబీని ప్రయోగించింది. దీని దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఆప్గనిస్తాన్లో అమెరికా అతిపెద్ద బాంబు దాడి, ఐసిస్ టార్గెట్గా పాక్ సరిహద్దుల్లో..
16 మిలియన్ల డాలర్ల నిర్మాణ వ్యయం, 21,600 పౌండ్లు కలిగిన ఈ బాంబు గాల్లోనే పేలిస్తే దాని రేడియేషన్ ప్రభావం 44 మమీటర్లు ఉంటుందని, ఇక థర్మల ్రేడియేషన్ గమనిస్తే 110 మీటర్ల వరకు భస్మం చేసే శక్తి ఉంటుందని అమెరికా న్యూక్లియర్, న్యూక్లియేతర బాంబుల విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ బాంబు కనుక ఢిల్లీలోని సెంట్రల్ పార్క్, కనౌట్ ప్రాంతంలో పడినట్లుగా భావిస్తే.. ఆ సమయంలో దాడి ప్రాంతానికి 300 మీటర్ల దూరం గానీ 4 నిమిషాల వాకింగ్ డిస్టెన్స్లో గానీ ఉండి ఉంటే ప్రాణాలతో ప్రాణాలతో బయటపడవచ్చట. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్న జనాభా దృష్ట్యా దీని తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుందంటున్నారు. రెండువేలకు పైగా మృత్యువాత పడతారని అంటున్నారు.