జగన్ కుటుంబంలో విషాదం : వైయస్ వివేకా కన్నుమూత : పులివెందులకు జగన్..!
వైసిపి అధినేత జగన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన చిన్నాన్న..వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకా నంద రెడ్డి తెల్లవారు జామున గుండె పోటుతో మరణించారు. వ్యవసాయ రంగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వివేకానంద నాడు వైయస్ కు..నేడు జగన్ కు రాజకీయంగా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతి జగన్ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, వదిలేయండి: 'బాబు-జగన్ గొడవపై' పవన్ కళ్యాణ్
జగన్
కుటుంబంలో
తీరని
విషాదం
వైయస్
వివేకానంద
రెడ్డి
ఆకస్మిక
మరణం
జగన్
కుటుంబంలో
తీరని
విషాదం
నెలకొంది.
నిన్నటి
వరకు
లోటస్
పాండ్
లో
పార్టీ
ఎన్నికల
ప్రచారం
లో
ఎలాంటి
వ్యూహాలు
అనుసరించాలని
అనే
అంశం
పై
జగన్
తో
చర్చించారు.
గురువారం
పులివెందుల
లో
ప్రచారంలో
పాల్గొన్నారు.
ఆయన
ఈ
తెల్లవారు
జామున
గుండెపోటుతో
మరణించారు.
సడన్
గా
ఈ
వార్త
తెలియటంతో
జగన్
కుటుంబం
షాక్
కు
గురైంది.
వైయ్ససార్
నుండి
జగన్
వరకు
రాజకీయంగా
మధ్యలో
కొంత
కాలం
విభేదించినా...ఆయన
వైయస్సార్
కుటుంబంలో
కీలకంగా
వ్యవహరించారు.
1950
ఆస్సగు
8న
జన్మించిన
వైయస్
వివేకా
జన్మించారు.
వ్యవసాయ
గ్రాడ్యుయేషన్
పూర్తి
చేసిన
వివేకా..
వైయస్
రాజశేఖర
రెడ్డి
ఎమ్మెల్యేగా
ఎన్నికైన
సమయంలో
కడప
ఎంపీగా
వివేకా
పని
చేసారు.
1999,2004
లో
వివేకా
కడప
ఎంపీగా
పని
చేసారు.
1989,
1994
లో
పులివెందుల
ఎమ్మల్యేగానూ
ఆయన
పని
చేసారు.
జగన్
తో
తొలుత
దూరంగా..
ఇక,
జగన్
పార్టీ
ఏర్పాటు
చేసిన
సమయంలో
ఆయన
జగన్
తో
కలవలేదు.
ఆ
సమయంలో
విజయమ్మ
పైనే
పోటీ
చేసారు.
కిరణ్
కుమార్
రెడ్డి
ప్రభుత్వంలో
వ్యవసాయ
శాఖా
మంత్రిగా
పని
చేసారు.
ఎమ్మెల్సీగా
వ్యవహరించారు.
పులి
వెందుల
లో
పరాజయం
తరువాత
ఎమ్మెల్సీ
పదవికి
రాజీనామా
చేసారు.
వైయస్
ముఖ్యమంత్రిగా
ఉన్న
సమయం
లో
కడప
రాజకీయాలను
పూర్తిగా
వివేకా
పర్యవేక్షించేవారు.
కాంగ్రెస్
కు
రాజీనామా
చేసి
జగన్కు
మద్దతు
ప్రకటించారు.
ఆ
తరువాత
కడప
లో
జరిగిన
స్థానిక
సంస్థల
ఎమ్మెల్సీ
ఎన్నికల్లో
ఆయన
పోటీ
చేసి
ఓడిపోయారు.
నాలుగు
రోజులుగా
లోటస్
పాండ్
లో
ఉంటూ..అక్కడికి
వచ్చిన
అసంతృప్తులను
బుజ్జగించారు.
పులివెందుల
లో
జగన్
తరపున
ఆయన
గురువారం
ప్రచారం
ప్రారంభించారు.
ఇప్పుడు
సడన్
గా
ఈ
షాకింగ్
న్యూస్
మొత్తం
వైసిపి
లో
షాకింగ్
న్యూస్
గా
మారింది.
జగన్
కుటుంబం
హుటాహుటిన
పులివెందులకు
పయనమైంది.