ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ పోంగులేటీ శ్రీనివాస రెడ్డి కన్నీళ్ల పర్యాంతం

|
Google Oneindia TeluguNews

ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి కి తెరాస టికెట్ కాటాయించకపోవడంపై ఆయన అనుచరులు కన్నీటీ పర్యంతమయ్యారు.దీంతో పాటు శ్రీనివాస రెడ్డి సైతం వారిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

విజయసాయి రెడ్డీ! తాట తీసి కూర్చోబెడతా: పులివెందుల వేషాలు సాగనివ్వను: ఆ మూడు ఫైళ్లపై సంతకాలు: పవన్ విజయసాయి రెడ్డీ! తాట తీసి కూర్చోబెడతా: పులివెందుల వేషాలు సాగనివ్వను: ఆ మూడు ఫైళ్లపై సంతకాలు: పవన్

MP Ponguleti Srinivasa Reddy followers tears

కాగా ఖమ్మం చేరుకున్న తర్వాత భారీ సంఖ్యలో కార్యకర్తలు ఆయన్ను కలిసేందుకు వచ్చారు. జై శీనన్న అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో పోటి చేయాలని నినాదాలు చేశారు. ఈనేపథ్యంలోనే నామినేషన్ ధాఖలు చేయాలని కోరారు. దీంతో పోంగులేటిపై బోరును విలపించారు. కాగా ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఇటివల పార్టీలో చేరిన నామా నాగేశ్వర్ రావుకు కేటాయించిన సంగతి తెలిసిందే.

English summary
Khammam sitting MP Ponguleti Srinivasa Reddy followers have teared over the lack of ticket and requested him to file Nomination
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X