హోదా కోసం లాయర్ ఆత్మహత్యాయత్నం : కోర్టు ఆవరణలోనే పురుగు మంది తాగి..!
ఏపికి ప్రత్యేక హోదా కోసం ఓ న్యాయవాది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏపిలో ఇదే విధంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయంగానూ హోదా కోసం ఒత్తిడి పెరిగిన సమయంలో ఓ న్యాయవాది ఇదే డిమాండ్ కోసం ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది.
కోర్టు
ఆవరణలోనే..
నంద్యాల
కోర్టు
లో
న్యాయవాదిగా
పని
చేస్తున్న
అనిల్
కుమార్
ఆత్మహత్యాయత్నం
చేసారు.
ఉదయం
కోర్టు
ప్రారం
భమై
ఎవరి
పని
లో
వారు
ఉండగా,
కోర్టు
ఆవరణలోనే
అనిల్
పురుగు
మందు
తాగారు.
ఆయన
నుదుటి
పై
ప్రత్యేక
హోదా
ఆంధ్రుల
హక్కు
అనే
నినాద
రాసి
ఉంది.
ఆయన
పురుగు
మందులు
తాగుతూ
సెల్ఫీ
తీసుకున్నారు.
దీనిని
గమనించిన
స్థానికులు..
తోటి లాయర్లు ఆయననను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరటించారు. కాగా, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అనిల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పై తోటి న్యాయవాదులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. అయితే, ఆయన నుదిటి పైనా ఇదే నినాదం రాసుకోవటంతో ఈ విషయం కేవలం కోర్టులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది.