సక్సెస్పుల్ అప్పీల్
2011లో వెస్టిండిస్ జట్టుపై ఢిల్లీలో జరిగిన టెస్టు మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 41 టెస్టు మ్యాచ్లాడాడు.
నెంబర్ వన్ స్ఫిన్నర్
ప్రస్తుతం భారత్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ స్పిన్నర్గా కొనసాగుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన టెస్టు సిరిస్లో అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ సిరిస్లో అశ్విన్ మొత్తం 27 వికెట్లు తీసుకున్నాడు.
పండుగ వేళ
ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్లో అశ్విన్ వేసిన బంతికి వికెట్ పడిన సందర్భంలో పండుగ చేసుకుంటున్న వేళ.
క్లీన్ బౌలింగ్ యాక్షన్
టెస్టు క్రికెట్ స్పిన్నర్లలో క్లీన్ బౌలింగ్ యాక్షన్ కలిగిన అతికొద్ది మంది స్పిన్నర్లలో అశ్విన్ ఒకడు.
అశ్విన్కు జడేజా సలహా
టీమిండియాలో సీనియర్ స్ఫిన్నర్ అయినప్పటికీ రవీంద్ర జడేజా సలహాల తీసుకుంటున్న అశ్విన్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అశ్విన్ నైజం.