బెంగళూరు: సెప్టెంబర్ 3వ తేదీన భారత్-పోర్టరికో మధ్యన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహిస్తారు. ఫిఫా ర్యాంకింగ్స్లో పోర్టరికో 114 స్థానంలో ఉంది. భారత్ 152వ స్థానంలో ఉంది.
నాలుగేళ్ల తర్వాత ఇండియన్ నేషనల్ ఫుట్బాల్ టీం మొదటిసారి ఆసియాయేతర జట్టుతో తలపడుతోంది. 2012లో నెహ్రూ కప్ ఫైనల్లో ఇండియన్ నేషనల్ టీం తలపడింది.
మ్యాచ్ ప్రారంభం: గం.8.00
ఎక్కడ: అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ముంబై
ఇండియా స్క్వాడ్
గోల్ కీపర్: సుబ్రతా పాల్, గుర్ప్రీత్ సింగ్ సంధు, అమరిందర్ సింగ్
డిఫెండర్స్: రినో అంతో, సందేష్ జింగ్నన్, అర్నాబ్ మోండాల్, కీగన్ పెరీరా, చింగ్లేన్సన కోన్షమ్ సింగ్, ప్రీతమ్ కోటాల్, నారాయణ దాస్, ఫుల్గాన్కో కార్డోజో
మిడ్ ఫీల్డర్స్: వినిత్ రాయ్, యూగెన్సన్, లింగ్డో, ధన్పాల్ గణేష్, ప్రణయ్ హాల్డర్, జాకీచంద్ సింగ్, ఇసాక్ వన్మల్మస్వ్మా, బికాష్ జైరు, రోలింగ్ బోర్గ్స్, అల్విన్ జార్జ్, జర్మన్ ప్రీత్ సింగ్, మొహమ్మద్ రఫిక్, సీత్యసేన్ సింగ్, అర్జున్ తుడు
ఫార్వార్డ్స్: సునీల్ చెత్రి, ఉదంత సింగ్, జేజే లాల్పేకుల, సుమీత్ పస్సి, హాలీచరణ్ నార్జరీ, డేనియల్ లాల్హింపుయా
పోర్టారికో స్క్వాడ్
క్రిస్టోఫర్ అలెగ్జాండర్, జానీ సంతానా రామిరెజ్, జాన్ సెబాస్టియన్, జాన్ గాబ్రియల్, ఎమ్మాన్యుయెల్ అలెజాండ్రో, జువాన్ ఆంటోనియో, మార్కోస్ జూనియర్, ఎలియోట్ ఎం వెలెజ్ లాగో, ఆండ్రూస్ నికోలస్, ఎమ్మాన్యుయెల్, అలక్సిక్ రివేరా క్యూరెట్, జాకోబ్ రఫెల్ కోండే, కార్లోస్ ఫ్రాన్సిస్కో.