ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆముదాలవలస నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో ఉన్న ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని రెండు గ్రామాల తో పాటుగా ఆముదాలవలస మండలంలోని నాలుగు గ్రామాలు ఆముదాలవలస నియోజకవర్గంలోకి వెళ్లాయి. రాష్ట్ర రెవి న్యూ శాఖా మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుండి గెలుపొందారు. 2004, 2009 లో ఇక్కడి నుండి గెలిచిన ధర్మాన సుదీర్ఘ కాలం మంత్రిగా పని చేసారు. ఇక్కడి నుండి టిడిపి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన గుండల అప్పల సూర్యనారాయణ ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేసారు. 1952 లో ఇక్కడి నుండి గెలిచిన కావలి నారాయణ 1999 లో స్పీకర్ అయిన కావలి ప్రతిభా భారతికి మామ అవుతారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్ది ఇక్కడ తన ప్రభావాన్ని నిరూపించారు.
14
సార్లు
ఎన్నికలు..
హోరాహోరీ..
శ్రీకాకుళం
నియోజకవర్గం
లో
1952
నుండి
ఇప్పటి
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
ఇక్కడ
జరిగిన
ఎన్నికల్లో
కాంగ్రెస్
నాలుగు
సార్లు,
టిడిపి
ఆరు
సార్లు,
కెఎల్పి,
జనతా,
స్వతంత్ర
పార్టీ
అభ్యర్దులు
ఒక్కోసారి
గెలిచారు.
ఇక్కడి
నుండి
గెలిచిన
ధర్మాన
ప్రసాదరావు
తొలుత
నేదురుమల్లి,
కోట్ల
క్యాబినెట్
లో
పని
చేసారు.
2004
లో
కాంగ్రెస్
ప్రభుత్వం
వచ్చిన
తరువాత
వైయస్
క్యాబినెట్లో
మంత్రిగా
మొదలై..2014
వరకు
మంత్రిగా
కొనసాగి
రికార్డు
నెలకొల్పారు.
ఆయన
సోదరుడు
ధర్మాన
కృష్ణదాస్
నరసన్నపేట
నుండి
రెండు
సార్లు
ఎమ్మెల్యేగా
ఎన్నికయ్యారు.
అయిదు
సార్లు
గెలిచిన
సీనియర్
నేత
గౌతు
ల
చ్చన్న
1985
లో
ఇక్కడి
నుండి
పోటీ
చేసి
డిపాజిట్
కోల్పోయారు.
1983
లో
గెలుపొందిన
తంగి
సత్యనారాయణ
స్పీకర్
పద
వి
చేపట్టారు.
1984
లో
నాదెండ్ల
క్యాబినెట్లో
చేరటం
కోసం
స్పీకర్
పదవి
వదులుకున్నారు.
2014లో
టిడిపి
గెలుపు..దర్మాన
ఓటమి..
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తంగా
227798
ఓటర్లు
ఉండగా..
అందులో
163618
మంది
ఓటు
హక్కు
వినియోగించుకు
న్నారు.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
లక్ష్మీ
దేవి
88814
ఓట్లు
సాధించగా..వైసిపి
నుండి
పోటీ
చేసిన
ధర్మాన
ప్రసాదరావు
64683
ఓట్లు
సాధించారు.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
లక్ష్మీదేవి
24131
మెజార్టీ
దక్కించుకున్నారు.
2009
ఎన్నికల
వరకు
కాంగ్రెస్
లో
ఉన్న
ధర్మాన
ప్రసాద
రావు
2014
ఎన్నికల
సమయంలో
వైసిపి
లో
చేరారు.
ఆ
సమయంలో
జగన్
ఆస్తుల
కేసులో
చిక్కుకున్నారు.
సిబిఐ
ఛార్జ
షీట్
దాఖలు
చేయటంతో
మంత్రి
పదవికి
రాజీనామా
చేసారు.
అయినా..ధర్మాన
సోదరులు
ఇద్దరూ
వైసిపి
లోనే
కొనసాగుతున్నారు.