భార్యను గొంతుకోసి, ఉరేసుకొన్నాడు, ఎందుకిలా..
కుటుంబ కలహల నేపథ్యంలో భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన సోమవారం రాత్రి హైద్రాబాద్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ లో చోటుచేసుకొంది.
హైదరాబాద్ :హైద్రాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో భార్య, భర్తలు చనిపోయారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. భార్యను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొన్నాడు నిందితుడు.
కుటుంబ గొడవలతో విసిగిపోయిన భార్య, భర్తలు అర్థాంతరంగా తమ ప్రాణాలను కోల్పోయారు. హైద్రాబాద్ లోన మల్కాజిగిరిపోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ బాగ్ లో ఈ ఘటన చోటుచేసుకొంది.
ఆనంద్
బాగ్
లోని
ఓ
అపార్ట్
మెంట్
లో
వాచ్
మెన్
గా
కృష్ణయ్య
పనిచేస్తున్నాడు.
కుటుంబంతో
కలిసి
అక్కడే
నివాసం
ఉంటున్నాడు.
సోమవారం
రాత్రి
పూట
కృష్ణయ్య
తన
భార్య
లక్ష్మిని
కత్తితో
గొంతు
కోసి
హతమార్చాడు.
అయితే
కుటుంబ
కలహల
కారణంగానే
కృష్ణయ్య
ఈ
దారుణానికి
పాల్పడ్డారని
తెలుస్తోది.
అయితే భార్యను గొంతుకోసి హత్య చేసిన తర్వాత అపార్ట్ మెంట్ లోని సెల్ టవర్ కు ఉరివేసుకొని ఆయన కూడ ఆత్మహత్య చేసుకొన్నాడు. మల్కాజిగిరి పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.