వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మించి మోసం చేసింది: పురుగుల మందుతాగి ప్రియుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

|
Google Oneindia TeluguNews

మహబూబాబాద్‌: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగింది.

మృతుడి కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీఏ పూర్తి చేసిన గూడూరు ఉపేందర్‌(25) భద్రాద్రి కొత్తగూడెం కు చెందిన ఓ యువతిని రెండెళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు.

A youth committed suicide for girlfriend fraud

ఖమ్మంలో స్థిరపడితే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువతి.. చివరకు తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటాననడంతో ఉపేందర్‌ మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి కురవి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అపస్మారక స్థితిలో ఉన్న ఉపేందర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

English summary
A youth committed suicide for girlfriend fraud in Mahabubabad district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X