ఢిల్లీ అల్లర్లు, మూకదాడులపై ఒవైసీ సంచలన ట్వీట్..పొయెట్: అయిదుకు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీలో చోటు చేసుకుంటోన్న హింసాత్మక పరిస్థితులు, మూకదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు అవి విస్తరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా న్యూఢిల్లీకి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానితో పాటు ఉత్తర ప్రదేశ్లో భారీగా హింసాత్మక ఘటనలు నమోదు కావడం, ఏకంగా అయిదుమంది దుర్మరణం పాలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. పెద్ద ఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించినప్పటికీ.. అవి తగ్గుముఖం పట్టలేదు.
Recommended Video
మూకదాడులపై
ట్వీట్..
ఈ
వరుస
ఘటనలపై
అఖిల
భారత
మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్
ముస్లిమీన్
అధినేత,
హైదరాబాద్
లోక్సభ
సభ్యుడు
అసదుద్దీన్
ఒవైసీ
సంచలనాత్మక
ట్వీట్
చేశారు.
ఓ
వ్యక్తిపై
చోటు
చేసుకున్న
మూకదాడులకు
సంబంధించిన
రెండు
ఫొటోలను
ఆయన
తన
అధికారిక
ట్విట్టర్
అకౌంట్లో
పోస్ట్
చేశారు.
వాటిని
షేర్
చేశారు.
ప్రముఖ
ఉర్దూ
రచయిత
అమీర్
అజీజ్
రాసిన
కవితలోని
కొన్ని
వాక్యాలను
ఆయన
ఈ
ఫొటోలకు
జత
చేశారు.
ఉత్తర
ప్రదేశ్కు
పాకిన
అల్లర్లు..
ఇదిలావుండగా-
దేశ
రాజధానిలో
చోటు
చేసుకున్న
అల్లర్లు
పొరుగునే
ఉన్న
ఉత్తర
ప్రదేశ్కు
వ్యాపించాయి.
ఘజియాబాద్,
అలీగఢ్,
బులంద్
షహర్లల్లో
అల్లర్లు
చెలరేగాయి.
పౌరసత్వ
సవరణ
చట్టానికి
వ్యతిరేకంగా
ఆందోళనలు,
ప్రదర్శనలు
చోటు
చేసుకున్నాయి.
అలీగఢ్లో
నిర్వహించిన
ప్రదర్శనలు
హింసాత్మక
పరిస్థితులకు
దారి
తీశాయి.
సకాలంలో
పోలీసులు
వాటిని
నియంత్రించగలగినప్పటికీ..
అక్కడి
పరిస్థితులు
మాత్రం
నివురు
గప్పిన
నిప్పులా
ఉన్నాయి.
ఎప్పుడేం
జరుగుతుందో
తెలియని
పరిస్థతి
ఏర్పడింది.
Tum Hamara Qatl Kardo
— Asaduddin Owaisi (@asadowaisi) February 24, 2020
Hum Banke Bhoot Likhenge
Tumhare Qatl Ke Saare Saboot Likhenge
Tum Adaalaton Se Chutkule likho
Hum Deewaron pe Insaf Likhenge
Tum Zameen pe Zulm Likho
Asmaan pe inqalab likha jaayegha
SAB YAAD RAKHA JAAYEGA
Written by Aamir Aziz pic.twitter.com/5brkwHUjTr