వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దుపై అక్బరుద్దీన్ ఆగ్రహం

నోట్ల రద్దుపై అక్బరుద్దీన్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారిలో అధికులు నల్లధనవంతులేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పెద్దనోట్ల రద్దుపై తెలంగాణ అసెంబ్లీలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో చాలా రాజకీయపార్టీలు నగదు వసూలు చేస్తున్నాయని, ఇది అవినీతి కాదా? అని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, ఇది ముమ్మాటికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. దేశంలో బీజేపీ ఏది చెబితే అదే జాతీయవాదం.. బీజేపీని వ్యతిరేకిస్తే దేశద్రోహం అనే ధోరణి కొనసాగుతోందని విమర్శించారు.

English summary
Akbaruddin Owaisi fires at note ban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X