వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ-తెలంగాణల మధ్య మళ్లీ రగడ: ఢిల్లీ ఆఫీస్‌కు టి ఆధికారుల తాళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.

AP resident office row between Telangana and AP

ఏపీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ఇప్పటి వరకు ఏపీ ఉపయోగించుకుంటోంది. ఇందులో తమకు కూడా వాటా ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అలా చెబుతూ వారు ఈ రోజు కార్యాలయానికి తాళాలు వేశారు.

English summary
Andhra Pradesh resident office row between Telangana and AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X