వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏపీ-తెలంగాణల మధ్య మళ్లీ రగడ: ఢిల్లీ ఆఫీస్కు టి ఆధికారుల తాళం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సోమవారం మరోసారి వివాదం రాజుకుంది. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ నివాసానికి తెలంగాణ అధికారులు తాళాలు వేశారు.
ఏపీ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ఇప్పటి వరకు ఏపీ ఉపయోగించుకుంటోంది. ఇందులో తమకు కూడా వాటా ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. అలా చెబుతూ వారు ఈ రోజు కార్యాలయానికి తాళాలు వేశారు.
Comments
andhra pradesh telangana kcr k chandrasekhar rao chandrababu naidu ap bhavan delhi ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేసీఆర్ కే చంద్రశేఖర రావు చంద్రబాబు నాయుడు ఏపీ భవన్ ఢిల్లీ
English summary
Andhra Pradesh resident office row between Telangana and AP.
Story first published: Monday, May 8, 2017, 14:50 [IST]