బాబ్రీ మసీదు కూల్చివేతకు '25'ఏళ్లు: 'బ్లాక్ డే' ప్రకటించిన ముస్లిం పార్టీలు..
Recommended Video
Babri
Masjid
Demolition
25th
anniversary
:
Security
Heightened
హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేతకు నేటితో 25ఏళ్లు. మతాలతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై నేటికి ఎన్నో వాదనలు. మసీదును కూల్చివేసి రామ మందిరం నిర్మించాలన్న ఉద్దేశంతో అప్పటి బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.
నేటితో బాబ్రీ విధ్వంసానికి 25 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో.. ముస్లిం మత సంస్థలు, ఎంబీటీ, ఏఐఎంఐఎం పార్టీలు బుధవారం 'బ్లాక్ డే' ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పాతబస్తీలో 3500మంది పోలీసులతో ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
English summary
On December 6, 1992, Babri Masjid in Ayodhya, was reduced to rubble and then preceded by a Rath Yatra, triggering the culmination of the historic schism.