వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకాకు మోడీ విందు ఇచ్చినవేళ: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బాంబు బెదిరింపు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు బాంబు బెదిరింపు వచ్చినట్లు బుధవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన విందు సందర్భంగా ఈ బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ కోసం ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ సహా పలువురు వీవీఐపీలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. విందు జరుగుతున్న సమయంలో బాంబు బెదిరింపుకు సంబంధించి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు.

bomb threat call to falaknuma palace

గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు దాడి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్యాలెస్ మొత్తాన్ని తనిఖీ చేసిన తర్వాత అలాంటిదేమి లేదని నిర్దారించారు. అగంతకుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

English summary
On Tuesday, during the dinner of Ivanka Trump in Falaknuma palace, an unidentified person made a threat call to policeఫలక్‌నుమా ప్యాలెస్‌కు బాంబు బెదిరింపు వచ్చినట్లు బుధవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X