వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దూసుకొచ్చిన ఎద్దు: తప్పించుకోబోయి గాయపడ్డ ఉత్తమ్..

శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చింతలపాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు.

|
Google Oneindia TeluguNews

నల్గొండ: సందడి చేద్దామని ఎడ్ల పందేలకు వెళ్తే వ్యవహారం బెడిసికొట్టి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోని ఘటనతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ హతాశయులయ్యారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చింతలపాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేల్లో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. జనం తాకిడి ఎక్కువవడంతో ఎడ్లు బెదిరిపోయి పరుగందుకున్నాయి. ఈ క్రమంలో ఒక ఎద్దు ఉత్తమ్ కుమార్ వైపు దూసుకొచ్చింది. ఎద్దును తప్పించుకునేందుకు పరుగు తీసిన ఉత్తమ్ కుమార్ స్వల్ప గాయాలపాలైనట్లు సమాచారం. ఎడ్ల పందేలను తిలకించడానికి వచ్చిన పలువురు గ్రామస్తులు సైతం గాయపడినట్లు తెలుస్తోంది.

bull race: tpcc chief uttam injured in suryapet
English summary
TPCC Chief Uttham Kumar Reddy was attended to bull race in chinthalapalem, Suryapet district. Unfortunately a bull was chased him, it leads to injury
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X