వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు: దాదాపు 9 గంటల పాటు విచారణ, రేవంత్ డ్రైవర్‌నూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర ఏసిబి సోమవారం నాడు నలుగురు టిడిపి అనుబంధ సంస్థ టిఎన్ఎస్ఎఫ్ నాయకులను విచారించింది. ఎసిబి విచారణకు హాజరైనవారిలో ప్రదీప్, సుధీర్, మనోజ్ పుల్లారావు యాదవ్‌లు ఉన్నారు.

వీరితో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేంద్రను కూడా ఎసిబి విచారించింది. దాదాపు తొమ్మిది గంటల పాటు వీరిని ఎసిబి విచారించింది. మంగళవారం కూడా విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది.

Cash for vote scam: ACB questions TNSF leaders

ఓటుకు నోటు కేసులో డబ్బు వ్యవహారం, ఇతర కీలక అంశాల గురించి వీరిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఓటుకు నోటు కేసులో ఇప్పటికే ఎసిబి రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హా, వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, వేం తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి తదితరులను విచారించింది. ఆ తర్వాత వేం డ్రైవర్లు ఇద్దరికి నోటీసులు జారీ చేసింది.

English summary
Cash for vote scam: ACB questions TNSF leaders for nine hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X