వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడెల మృతిపట్ల సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

|
Google Oneindia TeluguNews

కాసేపటి క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ మాజీ స్పికర్ కోడెల శివప్రసాద్ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు కొడెలతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సంధర్భంగా గుర్తు చేసుకున్నారు.

ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం ... ఆరుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా , స్పీకర్ గా ...ముగిసిన కోడెల రాజకీయ ప్రస్థానం ... ఆరుసార్లు ఎమ్మెల్యేగా , మంత్రిగా , స్పీకర్ గా ...

Recommended Video

మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య

ఇక మాజీ స్పీకర్ మృతిపట్ల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితోపాటు,మంత్రి కేటిఆర్‌లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహారి బసవతారకం ఆసుపత్రికి చేరుకుని, కొడెల కుటుంభసభ్యులను పరామర్శించారు.

CM KCR expressed shock over the death of Kodela Sivaprasad,

కాగా ఉదయం హైదరాబాద్‌లోని ఆయన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో హుటాహుటిన బసవతారం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చికిత్స పోందుతూ మధ్యహ్నాం 12 గంటలకు మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు ధృవికరించారు.

English summary
CM KCR expressed shock over the death of Kodela Sivaprasad, former speaker of Andhra Pradesh who died by suicide.He expressed great sympathy to the family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X