వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప్పల్: బెలూన్లెగిరేసి, కెసిఆర్ అభివాదం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షం మ్యాచుకు కొంత ఆటంకం కలిగించింది. ఈ మ్యాచులో హైదరాబాద్ పై బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది.

కెసిఆర్ అభివాదం

కెసిఆర్ అభివాదం

నగరంలోని ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా ఆయన బెలూన్లను ఎగురవేసి మ్యాచును ప్రారంభించారు.

శాంతి కపోతం ఎగరేస్తూ

శాంతి కపోతం ఎగరేస్తూ

అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేశారు. అయితే శుక్రవారం రాత్రి కురిసిన వర్షం మ్యాచుకు కొంత ఆటంకం కలిగించింది.

కెసిఆర్

కెసిఆర్

ఈ మ్యాచులో హైదరాబాద్ పై బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించింది.

కెసిఆర్

కెసిఆర్

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచును సిఎం కెసిఆర్ ప్రత్యక్షంగా వీక్షించారు.

కెసిఆర్

కెసిఆర్

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ తిలకించేందుకు వెళ్లారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday visited Uppal Cricket Stadium in Hyderabad during Sunrisers Hyderabad and Bangalore Royal Challengers match.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X