వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా దెబ్బకు కెసిఆర్ అన్న కూతురు రమ్య బిజెపిలోకి

తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు గాను ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తనాయకులకు బిజెపి వలవేస్తోంది.అయితే కాంగ్రెస్ పార్ నుండి నేతల వలసలు ప్రారంభమయ్యాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో పార్టీని విస్తరించేందుకు గాను ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తనాయకులకు బిజెపి వలవేస్తోంది.అయితే కాంగ్రెస్ పార్ నుండి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది రమ్య కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పారు. బిజెపిలో చేరుతున్నట్టు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ ఉన్న రోజునే ఆ పార్టీకి షాకిచ్చింది ఆ పార్టీ అధికారప్రతినిధి రమ్య. పార్టీని వీడుతున్నట్టు ఆమె ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న కూతురే రమ్య.

 Congress party spoks person Ramya resigns, join in Bjp

మూడురోజులపాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించారు. అయితే అమిత్ షా పర్యటన సందర్భంగానే ఇతర పార్టీల నుండి వలసలు ఉంటాయనే ప్రచారం సాగింది. కానీ, అమిత్ షా సెప్టెంబర్ టూర్ లో వలసలు ఉంటాయని ఆ పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకులను తమ పార్టీలో చేర్చుకొనేందకుగాను బిజెపి పావులు కదు.పుతోంది.ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నాయకులతో కమలనాధులు చర్చలను ప్రారంభించారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

సెప్టెంబర్ మాసంలో అమిత్ షా పర్యటన సందర్భంగా ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని బిజెపి నాయకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వలసలు పెరగనున్నాయని బిజెపి నాయకులు చెబుతున్నారు.

English summary
Telangan congress party spoks person Ramya resigned to Congress party. She will join in Bjp.Ramya Telangana chiefminister KCR brother daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X