వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీ, కెసిఆర్ లు రహస్య స్నేహితులు: దిగ్విజయ్ సింగ్
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య రహస్య స్నేహం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య రహస్య స్నేహం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో ఇరువర్గాలను రెచ్చగొట్టి బీజేపీ, టిఆర్ఎస్ లబ్దిపొందాలని చూస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ గలీజ్ పార్టీ ఎలా అయిందో చెప్పాలని ఆయన కేటీఆర్ ను కోరారు.టిఆర్ఎస్ ఏ రకమైన పార్టీ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గలీజ్ పార్టీగా మారిందా అని ఆయన ప్రశ్నించారు.
టీపీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై హైకమాండ్ సంతృప్తిగా ఉందని దిగ్విజయ్ చెప్పారు.పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
Comments
primeminister modi kcr telangana cm hydrabad congress ktr కెటిఆర్ మోడీ సిఎం హైద్రాబాద్ కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్ రిజర్వేషన్ ప్రధానమంత్రి
English summary
Congress party state incharge Digvijaysingh slams on Trs chief Kcr on Friday.primeminister Narendra Modi Telangana chiefminister Kcr secret friends he said.
Story first published: Friday, April 21, 2017, 19:47 [IST]