వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ల పాటు విచారణ: కెటిఆర్, నాయినిలపై కేసు కొట్టివేత

తెలంగాణ ఉద్యమం సమయంలో మౌలాలీ రైల్ రోకో కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది.ఈ కేసు విచారణ ఐదేళ్ల పాటు కొనసాగింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో మౌలాలీ రైల్ రోకో కేసును న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. ఈ కేసు విచారణ ఐదేళ్ల పాటు కొనసాగింది.

రైల్ రోకో కేసును న్యాయస్థానం కొట్టేయడంతో మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, నాయిని నర్సింహా రెడ్డి, పద్మారావులకు ఊరట లభించినట్లయింది.

Court dismissed Rail Roko case

తమ పైన కేసు రుజువు కాలేదు కాబట్టి న్యాయస్థానం కొట్టి వేసిందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. తాము తెలంగాణ కోసం ఉద్యమించామన్నారు.

English summary
Court on Wednesday dismissed rail roko case against Telangana ministers KT Rama Rao, Nayini Narsimha Reddy and Padmarao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X