హెల్మెట్ తప్పనిసరి: 5కె రన్లో మంత్రి మహేందర్, వివిఎస్ లక్ష్మణ్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్రోడ్లో శనివారం ఉదయం 5కే రన్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని 5కే రన్ను ప్రారంభించారు.
రహదారి భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన కోసం 5కే రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాజీ భారత క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు, యువత పాల్గొన్నారు.
5కె రన్
హైదరాబాద్ నగరంలోని నెక్లెస్రోడ్లో శనివారం ఉదయం 5కే రన్ నిర్వహించారు.
5కె రన్
తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని 5కే రన్ను ప్రారంభించారు.
5కె రన్
రహదారి భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన కోసం 5కే రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
5కె రన్
మాజీ భారత క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు, యువత పాల్గొన్నారు.
5కె రన్
హైదరాబాద్ నగరంలోని నెక్లెస్రోడ్లో శనివారం ఉదయం 5కే రన్ నిర్వహించారు.
5కె రన్
తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని 5కే రన్ను ప్రారంభించారు.
5కె రన్
రహదారి భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన కోసం 5కే రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
5కె రన్
మాజీ భారత క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు, యువత పాల్గొన్నారు.
5కె రన్
నెక్లెస్రోడ్లో శనివారం ఉదయం 5కే రన్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని 5కే రన్ను ప్రారంభించారు.
5కె రన్
రహదారి భద్రత, హెల్మెట్ వినియోగంపై అవగాహన కోసం 5కే రన్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాజీ భారత క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు, యువత పాల్గొన్నారు.