వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురుగుల మందు తాగబోయిన కార్యకర్త

|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లా ములుగులో జిల్లా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల సెంటర్లో జాతీయ రహదారి పైన నాయకులు రాస్తారోకో నిర్వహించారు. తొలుత తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టిడిపి నేతలు సీతక్కతో పాటు జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, జేఏసీ నేత కుమార స్వామి తదితరులు ఉన్నారు. వారు పురుగుల మందు పట్టుకొని నిరసన తెలిపారు. ఓ ఉద్యమ నేత పురుగుల మందు తాగే ప్రయత్నం చేయగా నేతలు వారించారు.

English summary
Demand for Sammakka Saralamma district with Mulugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X