వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దిగ్విజయ్కు అధిష్టానం షాక్: తెలంగాణ ఇంచార్జిగా కుంతియా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ను తొలగించారు.ఆయన స్థానంలో ఇంచార్జిగా కుంతియాకు బాధ్యతలు అప్పగించారు. సతీష్ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్ను తొలగించారు. ఆయన స్థానంలో ఇంచార్జిగా కుంతియాకు బాధ్యతలు అప్పగించారు. సతీష్ను ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు.
డ్రగ్ కేసుపై దిగ్విజయ్ సంచలన ట్వీట్, వయసుకు తగ్గట్లు చేయాలని.. కేటీఆర్
ఇటీవల ఆయన కొన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
తెలంగాణ పోలీసులపై, డ్రగ్స్ వ్యవహారంపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి.
తెలంగాణ పోలీసులు నకిలీ సోషల్ మీడియా అకౌంట్లతో ముస్లిం యువకులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారంటూ దిగ్విజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత డ్రగ్ కేసుపై ట్వీట్ చేస్తూ తెరాస నేతల హస్తం ఉందని ఆరోపించారు.
Comments
English summary
Fomer Chief Minister Digvijay Singh removed from Telangana Congress incharge on Tuesday.
Story first published: Tuesday, August 1, 2017, 13:44 [IST]