వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ భగీరథపై చర్చ

మిషన్ భగీరథపై చర్చ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో మిషన్ కాకతీయపై స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఇంటింటికీ తాగునీరు అందించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఉద్ఘాటించారు. గొప్ప ఆలోచనల వెనుక తీవ్ర గాయాలున్నాయనేది పెద్దల మాట అని అన్నారు. నల్లగొండ జిల్లా పక్కనే కృష్ణా నది ఉన్నా.. పరిశుభ్రమైన నీళ్లు లేవన్నారు.

English summary
Discussion on Mission Bhagiratha in Telangana Assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X