వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీసీలతో కడియం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావులేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. యూనివర్శిటీల వీసీలతో నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడారు. విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా వీసీలు, అధ్యాపకులు పనిచేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల పనితీరు మెరుగుపడేందుకే ఇటీవల వీసీలను నియమించామని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా విశ్వవిద్యాలయాలకు నిధులు ఆశించిన మేర లేవన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.

English summary
Dy CM Kadiyam Srihari Holds Meeting With VCs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X