వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉగ్రదాడి అవకాశం: శంషాబాద్ విమానాశ్రయంలో చెకింగ్ కఠినతరం
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.
కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ పెంచారు. దేశీయ ప్రయాణాలు చేసే వారు రెండు గంటలు ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత, సెక్యూరిటీ చెకింగ్ కఠినతరం చేశారు.
Comments
republic day terror attack shamshabad airport high alert గణతంత్ర దినోత్సవం తీవ్రవాద దాడి శంషాబాద్ విమానాశ్రయం హై అలర్ట్
English summary
Fearing Republic Day Terror Attack, Shamshabad Airport on High Alert.
Story first published: Tuesday, January 24, 2017, 22:42 [IST]