వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రదాడి అవకాశం: శంషాబాద్ విమానాశ్రయంలో చెకింగ్ కఠినతరం

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల దాడులకు అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో విమానాశ్రయాలలోను అలర్ట్ ప్రకటించింది.

hyderabad

కేంద్రం హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ పెంచారు. దేశీయ ప్రయాణాలు చేసే వారు రెండు గంటలు ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత, సెక్యూరిటీ చెకింగ్ కఠినతరం చేశారు.

English summary
Fearing Republic Day Terror Attack, Shamshabad Airport on High Alert.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X